Basara IIIT Students withdraw Agitation : ఫలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చలు | ABP Desam

2022-06-21 110

ఏడు రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు ఆగాయి. బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు సోమవారం అర్థరాత్రి నుంచి ఆందోళనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సమావేశమైన విద్యార్థులు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.